టీవీ5 ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ మూర్తిపై కేసు నమోదు
కరోనా వైరస్ పై ప్రాణాలకు తెగించి పోరాటం జరుపుతున్న వైద్యుల నైతిక స్థయిర్యం దెబ్బతినే విధంగా వార్తలు ప్రసారం చేసినందుకు టీవీ5 ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ మూర్తిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారని తెలిసింది....