కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి హరీష్ రావు మరోసారి లేఖ 2014-15లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం (సీ ఎస్ ఎస్)కింద తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు రూ. 495 కోట్లు పొరబాటున...
రాష్ట్రంలో అవినీతి నిరోధానికి సంబంధించి ఎసిబి రూపొందించి అమలులోకి తెచ్చిన 14400 కాల్ సర్వీసులకు సంబంధించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వీలుగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ అన్ని ప్రభుత్వ...
త్వరలో పదవీకాలం ముగియ బోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం పొడిగించారు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈనెల 30తో...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిలాగా వ్యవహరించిన ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కి తన సహచరుల నుంచి గట్టి దెబ్బ తగిలింది. రాజధాని ని విశాఖ పట్నంకు తరలించడం నాటి నుంచి...
ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏ కె పరీడా ను నియమించారు. ఏ కె పరీడా 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తనకు కాలుష్య నియంత్రణ మండలి...
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం లోని రోడ్ల దుస్థితి పై రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బత్యాల చెంగల రాయుడు ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రోడ్లకు...
ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిరసన వ్యక్తం చేశారు. నరసరావుపేట నియోజకవర్గ తెదేపా నేత డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు....
అమరావతి భూముల కుంభకోణానికి సంబంధించిన కేసు దర్యాప్తుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ను ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె కె మహేశ్వరి మాజీ అడ్వకేట్...
కరోనా నేపథ్యంలో ప్రయివేటు కాలేజీల నిర్వహణపై ఏపి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. క్లాస్ రూమ్ లలో పరిమితి లేకుండా డిమాండ్ ఉన్నంత వరకూ విద్యార్ధులను చేర్చుకునే కార్పొరేట్ కాలేజీలకు ఈ నిబంధనలు మింగుడు...
ఏపీ రాజధాని రైతుల కౌలు, భూమిలేని పేదల పింఛన్లు తక్షణమే విడుదల చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూమి ఇచ్చిన రైతులు, భూమి లేని పేదల...