జగన్ జైత్రయాత్ర విశేషాలతో పుస్తకం ఆవిష్కరణ…!
‘జగన్ జైత్రయాత్ర లో విశేషాలు..’ అన్న పుస్తకాన్ని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తన నివాసంలో ఆవిష్కరించారు. విజయనగర వాస్తవ్యుడు గురుప్రసాద్ రాసిన పుస్తకాన్ని ఎమ్మెల్యే స్వామి ఆవిష్కరించారు. ఈ...