27.7 C
Hyderabad
May 20, 2024 23: 45 PM

Tag : Y S R Congress Party

Slider కృష్ణ

దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు వేతనాలు పెంపు

Satyam NEWS
రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో పనిచేస్తున్న2625 మంది అర్చకులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలో భాగంగా అర్చకులకు వేతనాలు పెంచడం జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం...
Slider విజయనగరం

విజయనగరం బాలాజీ జంక్షన్ వద్ద రణరంగం….!

Satyam NEWS
వలంటీర్ల పై రెండు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ… జగన్ ప్రభుత్వం… వలంటీర్ల ను అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా లు చేయమని ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే....
Slider సంపాదకీయం

సొంత జిల్లా కడపలో జగన్ రెడ్డికి ఎదురు గాలి

Satyam NEWS
కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీకి.. ఇప్పుడు జగన్ హయంలో వైసీపీకి  కడప జిల్లానే వాళ్ళ రాజకీయాలకు అతి పెద్ద ప్లస్ పాయింట్. ఉమ్మడి...
Slider ప్రత్యేకం

పవన్‌కు వాలంటీర్ల సెగలు: రాష్ట్రవ్యాప్తంగా దిష్టి బొమ్మలు దగ్ధం

Satyam NEWS
జనసేనాని  పవన్ కల్యాణ్ తాజాగా వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థపై జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో అగ్గిరాజేశాయి. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు పవన్ దిష్టి బొమ్మలు...
Slider సంపాదకీయం

‘జయంతి’ సాక్షిగా బయటపడ్డ వర్గ విభేదాలు

Satyam NEWS
పెయిడ్ సర్వేలతో ప్రజలతో మైండ్ గేమ్ ఆడదామనుకున్న వైసీపీ బండారం బట్టబయలు అయింది. వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా అధికార దర్పంతో…. డబ్బుల సాయంతో ఎంతో హడావుడిగా నిర్వహిద్దామనుకున్న కార్యక్రమాలు దాదాపు 70...
Slider విజయనగరం

విజయనగరం లో వైఎస్సార్ జయంతి వేడుకలు…!

Satyam NEWS
పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీలు, ఇతర...
Slider ముఖ్యంశాలు

ఉనికి కోసమే టీడీపీ బస్సు యాత్ర…!

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ ఇంకా రాజకీయాల్లో కొనసాగుతుందని చెప్పుకోవడానికే బస్సు యాత్ర చేస్తోందని ఏపీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. బస్సు యాత్రలో వాస్తవాలు చెబితే ప్రజల హర్షిస్తారని.. అవాస్తవాలు చెబితే నమ్మే స్థితిలో...
Slider సంపాదకీయం

అధికార వైసీపీకి దివంగత మహానేత రోశయ్యపై ఎందుకంత ప్రేమ?

Satyam NEWS
రాజకీయ భీష్మాచార్యులు, ఆర్యవైశ్యుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ దివంగత మహానేత,  కొణిజేటి రోశయ్య పై అధికార వైకాపాకు హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. గత నాలుగేళ్లుగా ఆ మహనీయుడు రోశయ్య...
Slider ప్రత్యేకం

వైసీపీని గద్దె దించేవరకూ పోరాడుతూనే ఉంటా

Satyam NEWS
స్వప్రయోజనాల కోసం బీజేపీ పంచన చేరాలని ప్రయత్నిస్తున్న జగన్ రెడ్డి బోగస్ సర్వేలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు అన్నారు. రాష్ట్రం ఇమేజ్...
Slider కర్నూలు

జగన్ రెడ్డికి తలపోటు: ఎమ్మెల్యేగా పోటీకి బైరెడ్డి సిద్దం

Satyam NEWS
ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి శాప్ చైర్మన్ బైరెడ్డి శిద్దారెడ్డి వ్యవహారం శిరోభారంగా మారింది. రానున్న ఎన్నికల్లో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని తనకు ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటు కేటాయించాలని బైరెడ్డి.. సీఎం జగన్...