విజయనగరం లో అనుకోని విషాదం నెలకొంది. సాయంత్రం వరకు ఎండవేడిమితో అల్లా డుతున్న విజయనగరం ప్రజలకు.. అనుకోని విషాదం ఏర్పడింది. నగర శివారు గాజులరేగ లో టీడీపీ నేత కర్రతో నర్సింగరావు ఇంటి సమీపంలో… మైదానంలో యువకులు క్రికెట్ ఆడుతుండగా సాయంత్రం 05.00 ప్రాంతంలో ఒక్క సారి ఉరుములు ,మెరుపులతో వాతావరణం మారిపోయింది… భారీ గాలులకు తోడు ఒక్క సారి మైదానంలో పిడుగు పడటంతో . ఆడుతున్న ముగ్గురు యువకులు… తీవ్రంగా గాయడగా. 22 ఏళ్ల ఇజ్రాయెల్ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడం.మిగిలిన ఇద్దరు యువకులను… హుటాహుటిన ప్రభుత్వ సర్వజన హస్పిటల్ కు తరలించారు. మరొకరిని.. తిరుమల హాస్పిటల్ కు తరలించారు.
previous post
next post