23.2 C
Hyderabad
May 7, 2024 20: 24 PM
Slider విజయనగరం

ఊహించని పిడుగు పాటు…22 ఏళ్ల వ్యక్తి మృతి…!

#death

విజయనగరం లో అనుకోని విషాదం నెలకొంది. సాయంత్రం వరకు ఎండవేడిమితో అల్లా డుతున్న విజయనగరం ప్రజలకు.. అనుకోని విషాదం ఏర్పడింది. నగర శివారు గాజులరేగ లో  టీడీపీ నేత కర్రతో నర్సింగరావు ఇంటి సమీపంలో… మైదానంలో యువకులు క్రికెట్ ఆడుతుండగా సాయంత్రం 05.00 ప్రాంతంలో ఒక్క సారి ఉరుములు ,మెరుపులతో వాతావరణం మారిపోయింది… భారీ గాలులకు తోడు ఒక్క సారి మైదానంలో పిడుగు పడటంతో . ఆడుతున్న ముగ్గురు యువకులు… తీవ్రంగా గాయడగా. 22 ఏళ్ల ఇజ్రాయెల్ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడం.మిగిలిన ఇద్దరు యువకులను… హుటాహుటిన ప్రభుత్వ సర్వజన హస్పిటల్ కు తరలించారు. మరొకరిని.. తిరుమల హాస్పిటల్ కు తరలించారు.

Related posts

కాంగ్రెస్ పార్టీలో మహిళలకు విలువ లేదు

Satyam NEWS

జనసేన ఆధ్వర్యం లో వేడుకగా సంక్రాంతి ముగ్గుల పోటీలు

Satyam NEWS

పెట్రోల్, డీజిల్ రేట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం యూటర్న్

Sub Editor

Leave a Comment