27.7 C
Hyderabad
May 15, 2024 05: 30 AM
Slider ఖమ్మం

మిషన్ భగీరథలో హెల్పర్లుగా 60 మంది విఆర్ఎ లు

#Mission Bhagiratha

విఆర్ఏ లకు పే స్కెళ్ళు వర్తింపు ప్రక్రియల భాగంగా 60 మంది ని మిషన్ భగీరథ విభాగానికి కేటాయించగా, వారిని హెల్పర్లు గా నియమించడం జరిగిందని మిషన్ భగీరథ సిఇ వి. శ్రీనివాస్ అన్నారు. హెల్పర్లుగా చేరిన వారికి వైరా లోని ముఖ్రిహిల్స్ వద్ద గల మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

మిషన్ భగీరథ పథకం గురించి వివరాలు, సర్వీస్ రూల్స్, బాధ్యతలు, మిషన్ భగీరథ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించినట్లు సిఇ అన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్ఇ ఈ. సదాశివ కుమార్, ఈఈ ఇంట్రా పుష్ప లత, ఈఈ గ్రిడ్ వాణి శ్రీ, డిఈఈ లు, ఏఈ లు తదితరులు పాల్గొన్న

Related posts

నాగోబా ఆలయాన్ని సందర్శించిన దివ్వాదేవరాజన్

Satyam NEWS

మూడు రాజధానులకు వ్యతిరేకంగా రామ్ మాధవ్ వ్యాఖ్య

Satyam NEWS

మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment