29.7 C
Hyderabad
May 4, 2024 03: 06 AM
Slider జాతీయం

ట్రాజిక్ యాక్సిడెంట్: ఉన్నావ్ లో ఏడుగురి సజీవ దహనం

Unnav road accedent

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ట్రక్కు, వ్యాను ఢీకొనడంతో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. ఈ విషాద సంఘటన ఘటన బాంగర్ మావూ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వే టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఎదురెదురుగా వచ్చిన ట్రక్కు, మారుతి వ్యాను ఢీ కొన్నాయి.

వెంటనే వ్యాన్ అంతటా మంటలు వ్యాపించాయి. దీంతో వ్యానులో ఉన్నవారు బయటపడలేక సజీవ దహనమయ్యారు. సంఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Related posts

బంగాళాఖాతంలో ఈ నెల 19న మరో అల్పపీడనం

Satyam NEWS

రాజంపేట చెయ్యరు వరద బాధిత కుటుంబానికి జనసేన సాయం

Satyam NEWS

వంద రోజులకు చేరుతున్న కొటారు గడప గడప యాత్ర

Bhavani

Leave a Comment