41.2 C
Hyderabad
May 4, 2024 17: 39 PM
Slider హైదరాబాద్

అయ్యప్ప స్వాములకు అన్న సమారాధన సత్రం

#Ayyappaswamy

హైదరాబాద్ లోని కూకట్ పల్లి  కె పి హెచ్ బి కాలనీ లోని జె ఎన్ టి యు రోడ్డు  మంజీరా మాల్ పక్కన గల పోచమ్మ ఆలయ ప్రాంగణం లోశ్రీ ధర్మశాస్త భక్తసమాజ్ వారి ఆధ్వర్యంలో మొదలైన ఆయప్ప స్వాములకు భిక్ష, అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించారు.

స్ధానిక కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ హాజరై అన్న సత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్, గురు స్వాములు మాట్లాడుతూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఐదో సంవత్సరం జరుగుతున్నదని తెలిపారు.

మాల ధరించిన స్వాములకు సేవ  చేస్తున్నటువంటి ధర్మశాస్త భక్తసమాజ్ వారితో పాల్గొనడం తమకు ఎంతో ఆనందంగా ఉంది అని కార్పొరేటర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులే కాకుండా భవానీ మాల, ఆంజనేయు మాల తదితర మాలలు ధరించిన స్వాములు కూడా భిక్ష, అల్పాహార కార్యక్రమానికి ఆహ్వానితులే. 22-10-2020 నుండి 05-01-2021 వరకు జరుగుతున్న ఈ కార్యక్రమంలో భక్తులు, స్వాములు హాజరు కావాలని కోరారు.

Related posts

ప్రత్యేక హోదా లేనే లేదు

Murali Krishna

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను స్వీకరించిన భూమికా చావ్లా

Satyam NEWS

వైకాపా రాక్షస పాలన అంతం చేసేందుకు మేం రెడీ

Satyam NEWS

Leave a Comment