34.7 C
Hyderabad
May 4, 2024 23: 50 PM
Slider ముఖ్యంశాలు

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు హైకోర్టు జరిమానా

#High Court

భారాసకు చెందిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు తెలంగాణ హైకోర్టు 10వేల జరిమానా విధించింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు చూపకుండా, తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గతంలో ఆమెపై పిటిషన్‌ దాఖలైంది. ఈ కేసులో ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి ఇంప్లీడ్‌ అయ్యారు.

2018నాటి ఈ కేసులో సునీత ఇప్పటివరకు కౌంటర్‌ పిటిషన్‌ వేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు 10వేల జరిమానా విధిస్తూ అక్టోబర్‌ 3లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను అక్టోబర్‌ 3కు వాయిదా వేసింది.

Related posts

విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ‌ అశోక్ గజపతిరాజు హాయాంలో జ‌ర‌గలేదా

Satyam NEWS

ఆడియెన్స్ ఇచ్చిన ధైర్యంతో రెండో సినిమా

Satyam NEWS

తీవ్రతుపాను నుంచి తుఫానుగా బలహీనపడిన అసని

Satyam NEWS

Leave a Comment