ప్రతి తెలంగాణ ఆడబిడ్డ బతుకమ్మ పండుగకు కొత్త బట్టలు కట్టుకుని సంతోషంగా ఉండాలని కాప్ర డివిజన్-1 కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆదివారం కప్రా డివిజన్ వార్డ్ ఆఫీసులో బతుకమ్మ చీరలను టీ ఆర్ ఎస్ పార్టీ మహిళా లీడర్లుకు చీరలను పంచారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సుడుగు మహేందర్ రెడ్డి,గిల్బర్ట్,సుంకం యాదగిరి,బైరి భాస్కర్ గౌడ్, మచ్చపాండు గౌడ్, మహమ్మద్ బాషా, కొప్పుల కుమార్, పవన్ కుమార్,మహిళా అధ్యక్షురాలు శ్రీమతి గిరుకబావి సురేఖ,దేవి,సరిత,సుజాత, సరోజ,లక్ష్మి, భానుమతి,రేఖ, గీతా, సరితా, అలివేలు, భారతి,తదితరులు పాల్గొన్నారు.