34.7 C
Hyderabad
May 4, 2024 23: 56 PM
Slider ఆధ్యాత్మికం

ఇక ప్రసాదాలు బలవర్ధకం

# Indrakaran reddy

ఇష్టదేవుడి ప్రసాదాలు దేహదారుఢ్యాన్ని పెంచేలా ఉండాలని రాష్ట్రంలోని ఆలయాల్లో చిరుధాన్యాల లడ్డూను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ దృష్టి సారించింది. తాజాగా చిరుధాన్యాలతో ప్రసాదాల తయారీ, విక్రయాలను యాదాద్రిలో శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది.

ఈ మేరకు బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నారు. అయిదు రకాల చిరుధాన్యాలు, బెల్లంతో తయారు చేసిన 80 గ్రాముల లడ్డూను రూ.40కు విక్రయించాలని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిర్ణయించింది.

Related posts

యంగ్‌ హీరో నాగశౌర్య, సంతోష్‌ జాగర్లపూడి కాంబినేష‌న్‌లో `ల‌క్ష్య`

Satyam NEWS

భయం గుప్పిటిలో చిక్కుకున్న విశాఖ మన్యం

Satyam NEWS

మేడే:జిహెచ్ఎంసి కార్మికులతో సహపంక్తి భోజనం

Satyam NEWS

Leave a Comment