40.2 C
Hyderabad
May 5, 2024 16: 13 PM
Slider ముఖ్యంశాలు

ఎన్టీఆర్ ట్రస్ట్ ఉపకారవేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

#narabhuvaneswari

ప్రతిభ గల విద్యార్థినులకు ఉపకారవేతనం అందించడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్ షిప్ టెస్ట్ (జీఈఎస్-2024)ను డిసెంబర్ 17న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ విద్యాసంస్థల మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. పదో తరగతి చదుపుతున్న విద్యార్థినులు ఈ నెల 18 నుంచి డిసెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మొదటి పది ర్యాంకులు పొందినవారికి నెలకు రూ. 5 వేలు, తర్వాతి 15 ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.3 వేల చొప్పున ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసేవరకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల వారు www.ntrcollegeforwomen.education వెబ్ సైట్ లో పేరు నమోదు చేసుకోవాలన్నారు.

Related posts

డీజీ సునీల్ కుమార్ విద్వేషపూరిత ప్రసంగంపై చర్యలు

Satyam NEWS

రవితేజ చేతుల మీదుగా ” జెమ్” ఫస్ట్ లుక్ రిలీజ్

Satyam NEWS

జాతీయ స్థాయి కబడ్డీ పోటీల విన్నర్ హర్యానా

Satyam NEWS

Leave a Comment