31.2 C
Hyderabad
February 14, 2025 21: 18 PM
Slider జాతీయం

కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ కు అరెస్టు వారంట్ జారీ

sheshi tharoor

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌పై తిరువనంతపురం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 30 సంవత్సరాల క్రితం ఆయన రచించిన పుస్తకానికి సంబంధించిన విచారణకు హాజరుకాకపోవడంతో తిరువనంతపురం కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నది.

థరూర్ పుస్తకం ‘ది గ్రేట్ ఇండియన్ నవల’ లోని ఒక విభాగం ‘నాయర్’ మహిళలకు పరువు నష్టం కలిగించేదని ఫిర్యాదుదారు ఆరోపించారు. న్యాయస్థానం సమన్లలో ఆయన హాజరు కావాల్సిన సమయం మాత్రమే ప్రస్తావించారని, అందులో తేదీ చెప్పలేదని అందువల్ల థరూర్ హాజరు కాలేకపోయారని ఆయన కార్యాలయ సహాయకులు చెప్పారు. అరెస్టు వారెంట్‌కు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేస్తామని వారన్నారు.

Related posts

బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల..!

Satyam NEWS

అంబర్ పేట్ లో వజ్రోత్సవాల భారీ ర్యాలీ

Satyam NEWS

బొత్స అనుయాయులను దరి చేరనివ్వకండి

Satyam NEWS

Leave a Comment