ఒంగోలు నగరం లోని బృందావన్ ఫంక్షన్ హాల్ లో “బాబుతో నేను ” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి లు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
సీఎం జగన్ రాష్ట్రంలో కొనసాగిస్తున్న అరాచక పాలనపై భవిషత్తులో పార్టీ అనుసరించవలసిన కార్యాచరణ గురించి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసారు. ఈ సమావేశానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా నియోజకవర్గాల క్లస్టర్ ఇంచార్జి లు, యూనిట్ ఇంచార్జి లు, తెలుగుదేశం నాయకులు హాజరయ్యారు.