37.7 C
Hyderabad
May 4, 2024 12: 30 PM
Slider ప్రపంచం

కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో విదేశీ విమానాలకు నో

#ForeignTravel

కరోనా సెకండ్ వేవ్ బలంగా వస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించారు. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నిర్ణయం తీసుకున్నది. గతంలో విదేశీ విమాన సర్వీసులపై విధించిన నిషేధం ఈ నెల 28తో ముగియనుంది.

తాజాగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగిస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది.

Related posts

ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

Satyam NEWS

కాన్పూర్ హింసలో కొత్త ట్విస్ట్: పాకిస్తాన్ ప్రేరేపిత చర్యగా నిర్ధారణ

Satyam NEWS

ఒక్కసారి అవకాశం ఇవ్వండి  అభివృద్ధి చేసి చూపిస్తా

Satyam NEWS

Leave a Comment