దసరా నవరాత్రి ఉత్సవ వేడుకలలో భాగంగా ప్రముఖ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి రామంతపూర్ లోని కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామంతపూర్ కార్పొరేటర్ బండారి శ్రీవాణి వెంకటరావు తదితరులుకూడా పాల్గొన్నారు. అందరూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సత్యం, న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి