అంబర్ పేట నియోజకవర్గం కాచిగూడ డివిజన్ రైల్వే స్టేషన్ వద్ద “స్వామి వివేకానంద యువసేన” ఆధ్వర్యంలో “ప్రజలకి మజ్జిగ పంపిణీ కార్యక్రమం” నిర్వహించారు. సామాజిక నాయకుడు న్యాయవాది అంబర్ పేట నియోజకవర్గం బిఏ
.ఎల్.ఎల్బి డి.శ్రీకాంత్ మాట్లాడుతూ మండుతున్న ఎండలలో ప్రజల దాహార్తి తీర్చడానికి ప్రతి ఏటా మజ్జిగ కార్యక్రమాన్ని యువసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువసేన సభ్యులు అర్షద్, హరీష్, సూరజ్, సంపత్, కృశీక్ పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్