29.7 C
Hyderabad
May 4, 2024 06: 43 AM
Slider అనంతపురం

శవాలుగా కనిపించిన తండ్రి కొడుకులు

#bukkarayasamudram

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని చెరువులో మూడు మృతదేహాలు లభ్యం కావడంతో కలకలం రేగింది. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు గా పోలీసులు గుర్తించారు. అనంతపురం నగరానికి చెందిన మహమ్మద్ రఫీ( 35) ఈ నెల 28న భార్యతో గొడవపడి  కుమారులు ఇమ్రాన్(9),సోహైల్ ( 6) తో కలసి బయటకు వెయిపోయాడు. ఈ రోజు బుక్కరాయ సముద్రం చెరువులో మృతదేహాలు లభ్యం అయ్యాయి. అనంతపురం త్రీ టౌన్ పోలీసులు  మిస్సింగ్ గా కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మహమ్మద్ రఫీ బేల్దారి పనిచేసుకంటూ జీవనం సాగించేవాడు.

Related posts

కన్ఫర్మ్: అచ్చెన్నాయుడితో బాటు ఆరుగురి అరెస్టు

Satyam NEWS

తండ్రి మరణించిన పది రోజులకే కొడుకు దుర్మరణం

Satyam NEWS

అనాథబాల

Satyam NEWS

Leave a Comment