25.7 C
Hyderabad
May 18, 2024 09: 52 AM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

కోవిడ్ వేళ పరిమళించిన రోజా దాతృత్వం

Satyam NEWS
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు రోజా చారిటబుల్ ట్రస్ట్ కరోనా సంబంధిత మందులు, వైద్య పరికరాలు పంపిణీ చేసింది. గత కొద్ది రోజులుగా కరోనా అదుపు చేసేందుకు ప్రాధమిక...
Slider చిత్తూరు

గుర్తు తెలియని వాహనం ఢీ: పసిపాప సహా ముగ్గురి మృతి

Satyam NEWS
చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం, బెంగుళూరు రోడ్డులోని బిస్కట్స్ ఫ్యాక్టరి వద్ద కొద్ది సేపటి కిందట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులతో పాటు 9ఏళ్ళ చిన్నారి దుర్మరణం చెందారు. చనిపోయిన...
Slider చిత్తూరు

తిరుమల వెళ్లే అలిపిరి కాలి మార్గం మూసివేత

Satyam NEWS
తిరుమల వెళ్లే అలిపిరి కాలి నడక మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నారు. జూన్ 1 నుండి 31 వరకు అలిపిరి నడక మార్గాన్ని మూసి వేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. అలిపిరి నడక మార్గం...
Slider చిత్తూరు

బ్లాక్​ ఫంగస్​తో తిరుపతి రుయా ఆస్పత్రిలో ఇద్దరు మృతి

Satyam NEWS
బ్లాక్ ఫంగస్​తో బాధపడుతున్న ఇద్దరు రోగులు మరణించినట్లు తిరుపతి రుయా ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలోని నిమ్మనపల్లెకి చెందిన రాజేంద్రబాబు,కుప్పం ప్రాంతానికి చెందిన రామచంద్రయ్య బ్లాక్ ఫంగస్​చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు...
Slider చిత్తూరు

సంచలనం సృష్టించిన చదలవాడ కృష్ణమూర్తి అత్తగారి కిడ్నాప్

Satyam NEWS
తిరుపతి లోని కృష్ణ తేజ విద్యాసంస్థల చైర్ పర్సన్ చదలవాడ సుచరిత తల్లి పద్మావతమ్మను కొందరు వ్యక్తులు  కిడ్నాప్ చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. పద్మావతమ్మ కిడ్నాప్ విషయం డాక్టర్ చదలవాడ సుచరిత వ్యక్తిగత...
Slider చిత్తూరు

తిరునామం పెట్టాడు… నోట్లు దాచిపెట్టాడు

Satyam NEWS
తిరుమల శ్రీవారి సేవలో గడిపి తనువు చాలించిన ఒక వ్యక్తి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడటం అందరిని ఆశ్చర్య పరిచింది. తిరుపతి శేషాచల నగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం కొందరు సిబ్బందికి ఇళ్లు...
Slider చిత్తూరు

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్

Satyam NEWS
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను హైదరాబాద్ లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐ పి సి 124B సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా...
Slider చిత్తూరు

రైతు భరోసా ఎందుకు? ముందు కరోనా నుంచి కాపాడండి

Satyam NEWS
కరోనా కష్ట కాలంలో నవరత్నాలను తాత్కాలికంగా వాయిదా వేసి రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రతి పైసా ప్రజల ప్రాణాలను కాపాడటానికి సద్వినియోగం చేయాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి...
Slider చిత్తూరు

ఆక్సిజన్ కట్: తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తం

Satyam NEWS
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా చేసే యంత్రాల పైప్ లైన్ లో సమస్యలు రావడంతో ఐ సి యూలో ఘోరం జరిగింది. అనధికార సమాచారం ప్రకారం దాదాపు 11 మంది రోగులు మరణించినట్లు...
Slider చిత్తూరు

తిరుపతిలో మరో ఐదు క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చెయ్యండి

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే టీటీడీ చైర్మన్,ఈవో లకు ఆదేశాలిచ్చి యుద్ధ ప్రాతిపదికన 5 క్వారంటైన్ సెంటర్లను ఏర్పాట్లు చేసి కరోనా వైరస్ బాధితులను ఆదుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి...