చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు రోజా చారిటబుల్ ట్రస్ట్ కరోనా సంబంధిత మందులు, వైద్య పరికరాలు పంపిణీ చేసింది. గత కొద్ది రోజులుగా కరోనా అదుపు చేసేందుకు ప్రాధమిక...
చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం, బెంగుళూరు రోడ్డులోని బిస్కట్స్ ఫ్యాక్టరి వద్ద కొద్ది సేపటి కిందట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులతో పాటు 9ఏళ్ళ చిన్నారి దుర్మరణం చెందారు. చనిపోయిన...
తిరుమల వెళ్లే అలిపిరి కాలి నడక మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నారు. జూన్ 1 నుండి 31 వరకు అలిపిరి నడక మార్గాన్ని మూసి వేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. అలిపిరి నడక మార్గం...
బ్లాక్ ఫంగస్తో బాధపడుతున్న ఇద్దరు రోగులు మరణించినట్లు తిరుపతి రుయా ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలోని నిమ్మనపల్లెకి చెందిన రాజేంద్రబాబు,కుప్పం ప్రాంతానికి చెందిన రామచంద్రయ్య బ్లాక్ ఫంగస్చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు...
తిరుపతి లోని కృష్ణ తేజ విద్యాసంస్థల చైర్ పర్సన్ చదలవాడ సుచరిత తల్లి పద్మావతమ్మను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. పద్మావతమ్మ కిడ్నాప్ విషయం డాక్టర్ చదలవాడ సుచరిత వ్యక్తిగత...
తిరుమల శ్రీవారి సేవలో గడిపి తనువు చాలించిన ఒక వ్యక్తి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడటం అందరిని ఆశ్చర్య పరిచింది. తిరుపతి శేషాచల నగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం కొందరు సిబ్బందికి ఇళ్లు...
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను హైదరాబాద్ లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐ పి సి 124B సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా...
కరోనా కష్ట కాలంలో నవరత్నాలను తాత్కాలికంగా వాయిదా వేసి రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రతి పైసా ప్రజల ప్రాణాలను కాపాడటానికి సద్వినియోగం చేయాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి...
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా చేసే యంత్రాల పైప్ లైన్ లో సమస్యలు రావడంతో ఐ సి యూలో ఘోరం జరిగింది. అనధికార సమాచారం ప్రకారం దాదాపు 11 మంది రోగులు మరణించినట్లు...
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే టీటీడీ చైర్మన్,ఈవో లకు ఆదేశాలిచ్చి యుద్ధ ప్రాతిపదికన 5 క్వారంటైన్ సెంటర్లను ఏర్పాట్లు చేసి కరోనా వైరస్ బాధితులను ఆదుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి...