రాయలసీమ సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి మునిరత్నం నాయుడు మృతి
ప్రముఖులు, సామాజిక వేత్త, రాయలసీమ సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి గుత్తా మునిరత్నం నాయుడు గురువారం మధ్యాహ్నం పరమపదించారు. చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో వైద్యం పొందుతూ తుదిశ్వాస విడిచారు. శుక్రవారం భౌతిక దేహాన్ని...