27.7 C
Hyderabad
May 4, 2024 07: 31 AM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

రాయలసీమ సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి మునిరత్నం నాయుడు మృతి

Satyam NEWS
ప్రముఖులు, సామాజిక వేత్త, రాయలసీమ సేవా సంస్థ ప్రధాన  కార్యదర్శి గుత్తా మునిరత్నం నాయుడు గురువారం మధ్యాహ్నం పరమపదించారు. చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో  వైద్యం పొందుతూ తుదిశ్వాస విడిచారు. శుక్రవారం  భౌతిక దేహాన్ని...
Slider చిత్తూరు

ఉచిత వ్యాక్సిన్ పై జగన్ యూటర్న్ తీసుకోవడంలో ఆంతర్యమేమిటి?

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వారికి ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం వెంటనే యూటర్న్ తీసుకోవడంలోని ఆంతర్యమేమిటని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు....
Slider చిత్తూరు

లాక్ డౌన్ అంటే మద్యం షాపులు తెరిచి ఉంచడమా???

Satyam NEWS
తిరుపతి నగరంలో ప్రతి నిత్యం పెరుగుతున్న కరోనా ఉధృతిని దృష్టిలో పెట్టుకొని మద్యం షాపులను పూర్తిగా మూసి వేసేలా చర్యలు చేపట్టాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు....
Slider చిత్తూరు

కరోనా కాటేస్తుంటే పరీక్షలు పెడతారా? ఏమిటీ విపరీతం?

Satyam NEWS
తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్నది. ఇప్పటికే నగరంలో లాక్ డౌన్ ప్రకటించి ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో బెడ్ల కొరత,ఆక్సిజన్ అందక అనేకమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎన్నడూ...
Slider చిత్తూరు

పబ్లిసిటీ విడిచిపెట్టి కరోనా పని చూడండి

Satyam NEWS
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం సొంత పబ్లిసిటీ విచిపెట్టి కరోనాపై దృష్టి సారించాలని తిరుపతి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ చార్జి కిరణ్ రాయల్ కోరారు. వార్డు సచీవాలయాలను వైసీపీ పార్టీ కార్యకలాపాలకు వాడుకోవడం లాంటి...
Slider చిత్తూరు

తిరుపతిలో ప్రమాదకర క్లీనికల్ వేస్ట్ ను తక్షణమే తొలగించాలి

Satyam NEWS
తిరుపతిలోని కోవిడ్ హాస్పిటల్స్, వసతి సముదాయలలో వైరస్ సోకిన పేషెంట్లు వినియోగించిన మాస్కులు, ఇంజక్షన్లు,శానిటైజర్ లాంటి వ్యర్థ పదార్థాలను రోడ్లపై ఎక్కువ సమయం ఉంచకుండా వెంటనే తొలగించేలా నగరపాలక సంస్థ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని...
Slider చిత్తూరు

చిత్తూరు జిల్లాలో వివాహిత దారుణ హత్య

Satyam NEWS
చిత్తూరు జిల్లాలో ఒక వివాహిత దారుణ హత్యకు గురైంది. చౌడేపల్లి మండలం రాజనాల బండ వద్ద టెంకాయల వ్యాపారం చేసే నాగవేణి (35) అనే వివాహితను దారుణంగా గొంతు కోసి హత్యచేశారు. మృతురాలికి తెల్లనీల...
Slider చిత్తూరు

జైలుకెళ్లే జగన్ ను నమ్ముకుంటే అధికారులకు అధోగతే

Satyam NEWS
నేర ప్రవర్తన ఉన్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏ పనీ చట్టబద్దంగా న్యాయ బద్దంగా చేసే అలవాటు లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్...
Slider చిత్తూరు

హిందువులను మోసం చేస్తున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి

Satyam NEWS
క్రిస్టియన్ మతానికి చెందిన వారిని రిజర్వేషన్ కోటాలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హిందువులను మోసం చేస్తున్నారని బిజెపి నేతలు ఆరోపించారు. తిరుపతిలో బీజేపీ  జాతీయ కార్యదర్శి,...
Slider చిత్తూరు

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో భారీ రిగ్గింగ్ కు కుట్ర

Satyam NEWS
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలలో ఉన్న తీవ్ర వ్యతిరేకతను పసిగట్టి ఆర్థిక, రాజకీయ, అంగబలంతో ఉప ఎన్నికలలో గెలిచేందుకు బీజేపీ, వైకాపా ఉమ్మడి వ్యూహం రూపొందించాయని కాంగ్రెస్ నేత, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్...