37.2 C
Hyderabad
May 2, 2024 14: 08 PM
Slider చిత్తూరు

గుర్తు తెలియని వాహనం ఢీ: పసిపాప సహా ముగ్గురి మృతి

#RoadAccident

చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం, బెంగుళూరు రోడ్డులోని బిస్కట్స్ ఫ్యాక్టరి వద్ద కొద్ది సేపటి కిందట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో దంపతులతో పాటు 9ఏళ్ళ చిన్నారి దుర్మరణం చెందారు.

చనిపోయిన వారు మదనపల్లి వాసులుగా గుర్తించారు.

స్వంత పనులపై కుమార్తెను వెంటబెట్టుకుని బెంగుళూరు రోడ్డు బిస్కెట్ ఫ్యాక్టరీ వద్దకు ద్విచక్ర వాహనంలో వెళ్ళి తిరిగి వస్తుండగా అదే ప్రాంతాల్లో గుర్తుతెలియని వాహనం ఢీకొంది.

ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు.

Related posts

కృష్ణా నదిలో గల్లంతయినవారి మృతదేహాలు లభ్యం

Satyam NEWS

ముంపు ప్రాంతాలలో బురదను వెంటనే తొలగించాలి

Satyam NEWS

సీపీ సర్ ఎన్‌కౌంటర్ల పేరుతో చంపకండి …అసదుద్దీన్ ఒవైసీ

Satyam NEWS

Leave a Comment