పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో గర్రె కళ్యాణ్ సంతోష్ కుమార్ జ్ఞాపకార్థం 150 లీటర్ల మజ్జిగ పంపిణీ సేవా కార్యక్రమం నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్ లో ఏర్పాటుచేసిన చలివేంద్రం వద్ద 150 లీటర్ల...
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని నిరాశ్రయుల వసతి గృహంలో మాతృ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వసతి గృహానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం...
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు ప్రధాన రహదారి మరమ్మత్తులకై కుల,మత,రాజకీయాలకు అతీతంగా నిరసన దీక్ష చేపడుతున్నట్లు దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్ అన్నారు. ఈరోజు...
ఎలాంటి నోటీసు ఇవ్వకుండా గుడి కూలగొట్టవచ్చా? మొత్తం గుడి కాకపోయినా కొంచె కూలగొడతాం అంటే భక్తులు ఊరుకుంటారా? భక్తులు ఊరు కోరు. అందుకే పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణం లో ఎవరూ లేని సమయంలో...
వేసవిలో తాగు నీటి సరఫరాపై పల్నాడు జిల్లా తొలి సమీక్ష సమావేశం జరిగింది. పల్నాడు జిల్లా ఏర్పాటైన తర్వాత.. జిల్లా కేంద్రంలోని నరసరావుపేట కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన తొలి జిల్లా సమీక్ష సమావేశంలో నరసరావుపేట...
పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి జిల్లాలోని ఎంతో మంది ఆశతో వస్తున్నారని కానీ సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఆయా సమస్యల పట్ల ఎటువంటి పరిష్కారం...
రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం చేతకాని జగన్ రెడ్డి బాధిత కుటుంబాలకు న్యాయం కూడా చేయడం లేదని పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ...
కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లా ఖరీఫ్ విత్తన ప్రణాళికను ప్రకటించారు. జిల్లాలో ప్రత్తి, మిరప విత్తన కంపెనీల ఉత్పత్తిదారులు, డిస్ట్రిబ్యూటర్స్ తో కలిపి సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారుల తో నేడు...
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం లో గత 15 రోజుల నుంచి రంగు మారి, దుర్వాసన తో కూడిన నీళ్లు సరఫరా అవుతుంటే పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని ఎంఐఎం పార్టీ రాష్ట్ర...
అభం శుభం తెలియని ఐదు సంవత్సరాల చిన్నారి బాలిక పై కన్న తండ్రే అఘాయిత్యానికి పాల్పడిన అత్యంత దారుణమైన సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో జరిగింది. బొప్పూడి గ్రామానికి చెందిన...