25.7 C
Hyderabad
May 19, 2024 05: 12 AM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

మోడీ మట్టీ నీళ్లు ఇస్తే అమరావతికి కేసీఆర్ ఏమిద్దామనుకున్నారంటే…

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పిన విషయం వింటే హైదరాబాద్ లో సెటిల్ అయిన ఏ ఆంధ్రా సెటిలరూ బిజెపి కి ఓటు వేయరు. కచ్చితంగా ఓటు వేయరు. కేటీఆర్...
Slider ప్రత్యేకం

కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రవీణ్ ప్రకాష్ కు అనుమతి నిరాకరణ

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో చక్రం తిప్పుతున్న ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ను కేంద్ర సర్వీసుల్లో తీసుకోవడానికి ప్రతిబంధకం ఏర్పడింది. కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ఆయన పెట్టుకున్న దరఖాస్తుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది....
Slider ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టు పరిశీలన

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందా అనే అంశంపై హైకోర్టు పరిశీలన జరపాలని నిర్ణయించింది. రాష్ట్ర హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పాస్ పిటిషన్లను విచారించే సందర్భంగా రాష్ట్ర హైకోర్టు, ఈ పిటిషన్లను రాజ్యాంగ ఉల్లంఘన...
Slider ప్రత్యేకం

మనోవేదనకు గురి అవుతున్న చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని

Satyam NEWS
కరవ మంటే కప్పకు కోపం విడవ మంటే పాముకు కోపం అన్న చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పని. ఇటు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి...
Slider ప్రత్యేకం

జీహెచ్ఎంసి ఎన్నికలకు అస్త్రశస్త్రాలు సిద్ధం

Sub Editor
డిసెంబర్ 1 న జరుగనున్నహైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీ హెచ్ ఎమ్ సీ) ఎన్నికలసమరంలో తలపడేందుకు రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. జీహెచ్ ఎమ్ సీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో విజయం...
Slider ప్రత్యేకం

అమరావతే రాజధాని అని బి.జె.పి. స్పష్టంగా చెప్పింది

Satyam NEWS
అమరావతి ఉద్యమానికి సంబంధించి ఏ రోజూ జనసేన పార్టీ వెనుకడుగు వేయలేదనీ, రాజధాని అమరావతి విషయంలో తమ విధానం స్పష్టంగానే ఉందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కోర్టులో అఫిడవిట్ ...
Slider ప్రత్యేకం

మేయర్ మా లక్ష్మీ మా ఇంటికి వస్తావా?

Satyam NEWS
హైదరాబాద్ మేయర్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో అధికార పార్టీ నేతలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో తలమునకలైపోయారు. తమకు కాకపోతే తమ ఇంట్లోని వారికి ఆ పదవి ఇప్పించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. హైదరాబాద్ నగరానికి...
Slider ప్రత్యేకం

శారదా పీఠం స్వామికి అవమానం: ప్రభుత్వానికి చెంపపెట్టు

Satyam NEWS
విశాఖ శారదా పీఠం స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతికి తీరని అవమానం జరిగింది. రాజగురువుగా పూజలు అందుకుంటున్న స్వారూపానందేంద్ర స్వామి పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ దేవాలయాల నుంచి ఆలయ సాంప్రదాయాల ప్రకారం...
Slider ప్రత్యేకం

జగన్ లేఖ కేసు నుంచి తప్పుకున్న జస్టిస్ లలిత్

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ రాసిన లేఖ కు సంబంధించిన కేసు నుంచి...
Slider ప్రత్యేకం

Good News: 23 నుంచి మళ్లీ రిజిస్ట్రేషన్లు షురూ

Satyam NEWS
వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 తారీఖు నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్  ప్రారంభం అయిన నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన...