తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పిన విషయం వింటే హైదరాబాద్ లో సెటిల్ అయిన ఏ ఆంధ్రా సెటిలరూ బిజెపి కి ఓటు వేయరు. కచ్చితంగా ఓటు వేయరు. కేటీఆర్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో చక్రం తిప్పుతున్న ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ను కేంద్ర సర్వీసుల్లో తీసుకోవడానికి ప్రతిబంధకం ఏర్పడింది. కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ఆయన పెట్టుకున్న దరఖాస్తుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది....
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందా అనే అంశంపై హైకోర్టు పరిశీలన జరపాలని నిర్ణయించింది. రాష్ట్ర హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పాస్ పిటిషన్లను విచారించే సందర్భంగా రాష్ట్ర హైకోర్టు, ఈ పిటిషన్లను రాజ్యాంగ ఉల్లంఘన...
కరవ మంటే కప్పకు కోపం విడవ మంటే పాముకు కోపం అన్న చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పని. ఇటు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి...
డిసెంబర్ 1 న జరుగనున్నహైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీ హెచ్ ఎమ్ సీ) ఎన్నికలసమరంలో తలపడేందుకు రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. జీహెచ్ ఎమ్ సీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో విజయం...
అమరావతి ఉద్యమానికి సంబంధించి ఏ రోజూ జనసేన పార్టీ వెనుకడుగు వేయలేదనీ, రాజధాని అమరావతి విషయంలో తమ విధానం స్పష్టంగానే ఉందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కోర్టులో అఫిడవిట్ ...
హైదరాబాద్ మేయర్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో అధికార పార్టీ నేతలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో తలమునకలైపోయారు. తమకు కాకపోతే తమ ఇంట్లోని వారికి ఆ పదవి ఇప్పించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. హైదరాబాద్ నగరానికి...
విశాఖ శారదా పీఠం స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతికి తీరని అవమానం జరిగింది. రాజగురువుగా పూజలు అందుకుంటున్న స్వారూపానందేంద్ర స్వామి పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ దేవాలయాల నుంచి ఆలయ సాంప్రదాయాల ప్రకారం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ రాసిన లేఖ కు సంబంధించిన కేసు నుంచి...
వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 తారీఖు నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్ ప్రారంభం అయిన నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన...