పెట్రోల్, డీజిల్ రేట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై ఏకంగా రూ. 5, రూ. 10 మేర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. తగ్గించిన ధరలు రేపటి నుంచే అమల్లోకి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో చక్రం తిప్పుతున్న ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ను కేంద్ర సర్వీసుల్లో తీసుకోవడానికి ప్రతిబంధకం ఏర్పడింది. కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ఆయన పెట్టుకున్న దరఖాస్తుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది....
కరోనా వైరస్ తో మృతి చెందిన వారిని ఎవరి మత ఆచారాల ప్రకారం వారిని ఖననం చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా గుంటూరు జిల్లాలో అందుకు విరుద్ధంగా చేస్తున్నారని మైనార్టీ హక్కుల పరిరక్షణ...
ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5000 వేల కోట్లు నిధులు రిలీజ్ చేసినా, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను మళ్లించిందని రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్...
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని రాజులా గ్రామాన్ని జిల్లా పంచాయతీ అధికారి నరేష్ సోమవారం సందర్శించారు. ఎన్జీటీ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా మూడు గ్రామ పంచాయతీలను ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడానికి కేంద్ర...
స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ అవార్డ్ తెలంగాణకు మూడో సారి వచ్చిందని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఈ అవార్డు రావడం మరింత సంతోషకరమని ఆయన అన్నారు....
మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ ప్రతీ రోజు సురక్షిత మంచినీరు అందించినట్లే, దేశ వ్యాప్తంగా మంచినీటి పథకం అమలు చేసే ఆలోచన ఉన్నదని కేంద్ర జల్ శక్తి శాఖ...
దేశాన్ని నెమ్మదిగా ఆక్రమిస్తున్న ఆర్ధిక మాంద్యాన్ని కట్టడి చేసేందుకు తీసుకునే చర్యలపై కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించడం లేదని మూడీస్ వెల్లడించిన విషయాలు మన దేశ ఆర్ధిక శాఖకు నచ్చడం లేదు. వృద్ధిరేటు సాధనకు...