33.2 C
Hyderabad
May 12, 2024 11: 40 AM
Slider ఖమ్మం

నవోదయ పాఠశాలను సందర్శించిన సిఎల్పీ నేత

#CLP

ఖమ్మం జిల్లా,కూసుమంచి మండలం పాలేరు జవహర్ నవోదయ విద్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క సందర్శించారు. విద్యాలయంలో మృతి చెందిన 12 వ తరగతి(ఇంటర్) హాలయత్ దుర్గా నాగేందర్ చిత్రపటానికి నివాళలర్పించారు.

అలాగే గాయపడిన ఈశ్వర్,శ్రీ కుమార్ ల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఘటన జరిగిన తీరు మీద విచారణ అధికారి రీజినల్ అసిస్టెంట్ కమిషనర్ ని ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కటుంబానికి ఎక్స్ గ్రేసియా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని విచారణ అధికారిని కోరారు.

విద్యాలయం లో విద్యార్థుల తో మాట్లాడి వసతుల గురుంచి అడిగి తెలుసుకున్నారు. అధ్యాపక బృందంతో మాట్లాడి తరగుతుల వివరాలు తెలుసుకున్నారు.విద్యాలయం మొత్తం తిరిగి పరిశీలించారు.

Related posts

లౌకిక వాదానికి ప్రతీకగా భారత రాజ్యాంగం…!

Bhavani

సర్వాయి పాపన్న స్పూర్తితో రాజ్యాధికారం సాధిస్తాం

Satyam NEWS

“ది కేరళ స్టోరీ”ని ప్రతి ఒక్కరూ చూడాలి

Bhavani

Leave a Comment