37.2 C
Hyderabad
April 26, 2024 20: 41 PM
Slider అనంతపురం

రైతుల్ని దగా చేస్తున్న వైసీపీ రాక్షస పాలన

#NandamuriBalakrishna

వైసీపీ సర్కార్‌పై నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీది రాక్షస పాలన.. వైసీపీ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 హిందూపురంలో పర్యటిస్తున్న బాలయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఆలయాలపై దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశానికి అన్నంపెట్టే రైతన్నను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతాయన్నారు.

Related posts

కోనసీమ జిల్లా కు కొత్త ఎస్పీ

Bhavani

విజ‌య‌న‌గ‌రంలో “గ‌డ‌ప గ‌డ‌ప‌కు “కార్య‌క్ర‌మం ప్రారంభం……!

Satyam NEWS

భార్తను హత్య చేసిన భర్త

Bhavani

Leave a Comment