హైదరాబాద్ లోని బాగ్ అంబర్పేట్ డివిజన్ భరత్ నగర్ బస్తీ లో కార్పొరేటర్ పద్మ వెంకట రెడ్డి పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
డ్రైనేజీ సమస్య, పవర్ బోర్ సమస్య, వీధి దీపాలు, పారిశుధ్య సమస్యలను ప్రజలు కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భరత్ నగర్ బస్తి కమిటీ నాయకులు ఎన్. శ్రీహరి, ఈ.శ్యామ్ రావు, ఈ.ఎస్.ధనుంజయ, ఎన్.శేఖర్,
ఈ.ప్రభాకర్, ఎం.సదానంద్, ఎం. నర్సింగ్ రావు, గ్రేటర్ బిజెపి మాజీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, కృష్ణ గౌడ్, ఈ.అజయ్ కుమార్, చుక్క జగన్, జమ్మి చెట్టు బాల్రాజ్, ఈ.భాస్కర్, ఈ.బాలకృష్ణ, ఈ.సుధాకర్, ఈ.రామకృష్ణ, ఎం.మహేష్, సాయి చరణ్, మల్లారెడ్డి, సాయి టాకూర్, దుర్గాప్రసాద్, శివ మూర్తి, సునంద, కవిత, సునీత, మహేశ్వరి, యాదమ్మ, రామ్ రెడ్డి, శ్రీనివాస్, సాయి, తదితరులు పాల్గొన్నారు.