సినీ నటి రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో కేసులో వైసీపీ అభిమాని ఈమని నవీన్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమని నవీన్ వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి సజ్జల భార్గవ్ రెడ్డి టీంలో కీలక సభ్యుడు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లపై డీప్ ఫేక్ వీడియోలు కూడా చేసినట్టు ఢిల్లీ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. నిన్న లోటస్ పాండ్ కు వచ్చిన ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
previous post