37.7 C
Hyderabad
May 4, 2024 12: 37 PM
Slider మహబూబ్ నగర్

ఫోర్జరీ రిజిస్ట్రేషన్ పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు

#wanaparthy

వనపర్తి జిల్లా ఘనపురం మండలం రుక్కన్నపల్లి గ్రామంలో తన భూమిని ఇతరుల ఫోటో అతికించి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారని వెంకట్రాములు సెల్ నంబర్ 9849810126 ముఖ్యమంత్రి ప్రజవాణిలో ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.చర్య కోసం సంబంధిత శాఖకు పంపామని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి మెసేజ్ పంపారని అయన చెప్పారు. రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని, డాక్యుమెంట్ రైటర్ పై, సాక్షులపై చర్యలు తీసుకోవాలని అయన కోరారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

నిన్ను తలంచి…

Satyam NEWS

తిరుమల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి

Satyam NEWS

21న తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు

Satyam NEWS

Leave a Comment