37.7 C
Hyderabad
May 4, 2024 14: 49 PM
Slider రంగారెడ్డి

జలమండలి అధికారులతో సమీక్షా సమావేశం

#jalamandali

మంచినీటి , డ్రైనేజ్ సమస్యల పరష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ మల్లాపూర్ డివిజన్ కార్పొేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం మల్లాపూర్ వార్డ్ ఆఫీసులో జిహెచ్ఎంసి అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్  మాట్లాడుతూ మంచినీటి, డ్రైనేజ్ సమస్యల పరష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైనేజ్ సమస్యలను గుర్తించి ప్రతి ప్రతిపాదనలను వెంటనే సిద్దం చేయాలని కోరారు. మంచినీటి సరఫరా ఏరియా లైన్మెన్లతో లీకేజీలు , కలుషిత జలాలను అరికట్టాలని సూచించారు. ఈ సమావేశంలో జలమండలి డీజీఎం.  సతీష్ కుమార్, మనేజర్. సందీప్ కుమార్ మరియు లైన్మెన్ల పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

పునరావాస కేంద్రలలో అన్ని సౌకర్యాలు

Bhavani

30 పాఠ‌శాల‌ల‌ను ఎత్తివేసే యోచ‌న‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం…!

Satyam NEWS

సమాజానికి హక్కులతో బాటు బాధ్యతలు ఉండాలి

Satyam NEWS

Leave a Comment