మీరు చదివిన హెడ్డింగ్ కరెక్టే… పండగ పూట…. నడి రోడ్ పై మద్యం సేవించిన తొమ్మిది మందిపై కేసు కట్టారు….. విజయనగరం పోలీసులు. పండగ పూట పుల్ గా…. విజయనగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్,..కు పని చెప్పారు… పోలీసు లు… పోలీస్ యాప్ పని చేయకపోవడంతో… డ్రంక్ అండ్ డ్రైవ్ ప్ దృష్ఠి పెట్టింది.. ఏపీ పోలీస్ శాఖ. ఈ క్రమంలో రాష్ఠ్ర వ్యాప్తంగా ట్రాపిక విభాగం,. డీడీ పైనే దృష్టి పెట్టడంతో కేసు లు కట్టే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా విజయనగరం డీఎస్పీ ఆదేశాలతో…. అటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఇటు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పై పడ్డారు. ఈ మేరకు నగరంలోని గంటస్తంభం వద్ద మద్యం సేవించి ఉన్న తొమ్మిది మందిని గుర్తించి…. కేసు లు కట్టారు. అయితే ఈ మధ్య డీడీ మిషన్లు కాస్త మొరాయించడంతో…. అయినా సరే పట్టువదలని విక్రమార్కునిలా.. ట్రాఫిక్ ఎస్ ఐలు త్రినాధ్, అశోక్, ప్రసాద్ లతో పాటు ట్రాఫిక్ పీసి కూడా డీడీ చెకింగ్ లు చేశారు.