విజయనగరంలో అదీ ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద రాత్రి ఏడుగంటల ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు..మద్యం సేవించి ఆటో నడుపుతున్న వ్యక్తిని ఆపినందుకు వారికే డబ్బులివ్వబోయి అడ్డంగా బుక్ అయ్యాడు. ఎన్నికల వేళ… ట్రాఫిక్ డీఎస్పీ ఆదేశాలతో ఎస్ఐ రాజు… వాహనాల తనిఖీల్లో భాగంగా కొండకరకాం చెందిన ఓ ఆటో డ్రైవర్.. ని డీడీ మిషన్ ద్వారా తనిఖీ చేస్తే ట్రాఫిక్ పోలీసులే షాక్ తిన్నారు. వంద కాదు రెండు వందలు కాదు… ఆ పై మూడు వందలు కాదు… ఏకంగా అయిదువందల యాభై నమోదవ్వడంతో వెంటనే కేసు కట్టి… కోర్ట్ కు పంపించారు… ట్రాఫిక్ ఎస్ఐ రాజు.
previous post
next post