తైవాన్ లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దేశాధ్యక్షుడితో పాటు పార్లమెంట్ సభ్యుల కోసం జరుగుతున్న ఈ ఎన్నికల పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది. దీంతో ఓటు హక్కు వినియోగుంచుకునేందుకు 19మిలియన్ల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే రెండో సారి ఎన్నికల బరిలోకి దిగిన సై యింగ్ వెన్.. తైవాన్ అధ్యక్షురాలిగా మళ్లీ తానే గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
previous post