27.7 C
Hyderabad
May 16, 2024 03: 33 AM
Slider చిత్తూరు

ట్రాజెడీ: కుప్పంలో ఇద్దరి సజీవ దహనం

#Kuppam Accedent

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ పేలిన దుర్ఘటనలో ఇద్దరు సజీవదహనం అయ్యారు. చిత్తూరు జిల్లా, కుప్పం మండలం, తంబిగానిపల్లి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన ఇద్దరిని కుప్పం మండల పరిధిలోని రాగిమానుమిట్ట కు చెందిన ఆన్సర్, ఆజాద్ గా పోలీసులు గుర్తించారు.

ట్యాంకర్ కింది భాగంలో భాగంలో వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ఈ ఘటన జరిగింది. పేలుడుకు మృతదేహలు చిన్నాభిన్నమై పోయాయి. కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

నాణ్యత పాటించని కాంట్రాక్టర్లు, నిద్ర పోయే అధికారులు

Satyam NEWS

అంబర్పేట్ డివిజన్ లో దారుణం: జిహెచ్ఎంసి ఉద్యోగిపై దాడి

Satyam NEWS

ఏకగ్రీవంగా ఆదిలాబాద్ డిసిసిబి చైర్మన్ ఎన్నిక

Satyam NEWS

Leave a Comment