41.2 C
Hyderabad
May 4, 2024 18: 32 PM
Slider విజయనగరం

భూములను ఆక్రమించానని రుజువు చేస్తే నామినేషన్ వేయను…!

#kolagatla

తాను విజయనగరంలో భూములు ఆక్రమించానని ఆధారాలతో రుజువు చేస్తే నామినేషన్ వేయనని డిప్యూటీ స్పీకర్, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి సవాల్ చేశారు. విజయనగరం పూల్ భాగ్ లో ఉభయ జిల్లాల వైఎస్సార్సీపీ నేతల విస్ర్తత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ…. భూములను ఆక్రమించుకున్నాని టీడీపీ అర్ధరహిత ఆరోపణలను అని కోలగట్ల అన్నారు. ఇక నామినేషన్ కు ఇంకా సమయం ఉఃదని… ఈ లోపున నేను భూములను ఆక్రమించానని రుజువు చేస్తే… ఆ నామినేషన్ విరమించుకుంటానని కోలగట్ల అన్నారు. నాపై ఎలాంటి ఆరోపణలు లేకపోయిబట్టే ఉత్తరాంధ్రలో అత్యధిక శాతం ఉన్న బీసిలలో ఓసి అయిన నాకు జగన్ అసెంబ్లీ సీట్ ఇచ్చారని కోలగట్ల స్పష్టం చేశారు

Related posts

లోకేష్ అరెస్టుపై వెనకడుగు వేసిన సర్కార్?

Satyam NEWS

స్పష్టమైన ఓటర్ జాబితా రూపొందించాలి

Bhavani

హరితహారంలో నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు

Satyam NEWS

Leave a Comment