39.2 C
Hyderabad
May 4, 2024 21: 09 PM
Slider ప్రత్యేకం

సాగుచట్టాల వ్యతిరేక ఉద్యమకారులకు కేసీఆర్ సాయం

#Telangana CM KCR 2

కేంద్రం తీసుకొచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి అమరులైన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3లక్షల ఆర్థికసాయం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. రైతులకు సాయం కోసం రూ.22 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. ‘‘సాగు చట్టాల రద్దుపై విజయం సాధించిన రైతులకు అభినందనలు. ఉత్తరాది రైతులు అద్భుత విజయం సాధించారు. రైతులపై పెట్టిన కేసులను కేంద్రం ఎత్తివేయాలి. ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలి. పంటలకు కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలి’’ అని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Related posts

సోమవారం నుంచి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు

Satyam NEWS

వైసీపీ నేత ఆమంచి కుటుంబం నుండి ప్రాణ రక్షణ కల్పించండి!

Satyam NEWS

Big Boss 4: కోట్లాది మందికి వినోదం నాకు ఆనందం

Satyam NEWS

Leave a Comment