26.7 C
Hyderabad
May 16, 2024 08: 36 AM
Slider ముఖ్యంశాలు

జార్ఖండ్ లో పెద్ద ఎత్తున ల్యాండ్ మైన్లు

#Maoists

జార్ఖండ్ లోని లతేహార్ జిల్లా బరేసాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నక్సల్స్ ప్రభావిత బుధా పహార్ కు ఆనుకుని ఉన్న తొంగరి అడవుల్లో నక్సలైట్ల ఆపరేషన్ సందర్భంగా మావోయిస్టులు అమర్చిన ఏడు ల్యాండ్ మైన్లను (ఐఈడీ బాంబులు) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని బాంబు నిర్వీర్య దళం నిర్వీర్యం చేసింది.

జిల్లా పోలీసులు మరియు CRPF 112 బెటాలియన్ సంయుక్తంగా బుధా పహార్ లో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో పోలీసులు ఈ IED లను కనుగొన్నారు.

Related posts

ఎమ్మెల్యేకు జర్నలిస్టుల వినతి

Satyam NEWS

కరోనా సోకిన వృద్ధురాలు అంబులెన్స్ చూసి ఆకస్మిక మృతి

Satyam NEWS

గుడ్ ప్లాన్: కరోనా సమయంలోనూ రైతు సంక్షేమం

Satyam NEWS

Leave a Comment