26.7 C
Hyderabad
May 16, 2024 08: 59 AM
Slider కడప

కరోనా సోకిన వృద్ధురాలు అంబులెన్స్ చూసి ఆకస్మిక మృతి

#Corona death Kadapa

కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో శ్రీరామ్ నగర్ కు చెందిన లక్ష్మి (79) అనే వృద్ధురాలికి కరోనా పాజిటివ్ రావడంతో ఆదివారం ఆమెను క్వారంటన్ కు తరలించడానికి అంబులెన్స్ వచ్చింది. ఆ అంబులెన్స్ చూడగానే ఆ వృద్ధురాలు ఒక్క సారిగా కుప్పకూలి పడిపోయింది.

అక్కడే ఉన్న వైద్యధికారులు పరీక్షించి ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. వృద్ధురాలు నడిరోడ్డుమీద చనిపోవడంతో,కరోనా సోకిన ఆ వృద్ధురాలి మృతదేహాన్నీ ఒక్కరు కూడా పట్టించుకోకపోవడం తో, దాదాపు 5 గంటలపై మృతదేహం అలానే ఉంది.

ఆమెకు సంబంధించిన బంధువులు అందరూ విదేశాల్లో ఉన్నారు. రోడ్డు వున్న మృతదేహాన్ని తరలించడానికి ఇంకా అధికారులు మినమేషలు లెక్కిస్తునేవున్నారు

Related posts

పారిశుద్ధ్య కార్మికుల్ని సన్మానించిన బీజేపీ నేత

Satyam NEWS

పోలియో చుక్కలు వేసిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

వ్యాపార రంగంలో బాగా రాణించాలి: ఎమ్మేల్యే బేతి సుభాష్‌రెడ్డి

Satyam NEWS

Leave a Comment