31.2 C
Hyderabad
May 2, 2024 23: 44 PM
Slider మహబూబ్ నగర్

గణితం ముద్దు -భయం వద్దు

#kollapur

జాతీయ గణిత దినోత్సవాన్ని కొల్లాపూర్ గాంధీ స్మారకోన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. భారత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా గణిత ఫోరం ప్రధాన కార్యదర్శి D.శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “గణితంముద్దు- భయం వద్దు“ అని విద్యార్థులు గణితం పట్ల  అవగాహన పెంపొందించుకోవడం వల్ల భయం పోతుందని తెలిపారు. అందరూ అచ్చంపేటలో జరిగే జిల్లా స్థాయి గణిత సామర్థ్య పరీక్షను విజయవంతం చేయాలని కోరారు.

Related posts

కరోనా పై అవగాహన కల్పిస్తున్న ఎమ్మెల్యే కాలేరు

Satyam NEWS

సుగంధ ద్రవ్యాలతో వేడుక‌గా శ్రీ‌నివాసునికి స్న‌ప‌నం

Satyam NEWS

`స్వ‌` మూవీ ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ చేసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్‌

Satyam NEWS

Leave a Comment