35.2 C
Hyderabad
April 27, 2024 12: 34 PM
Slider హైదరాబాద్

కరోనా పై అవగాహన కల్పిస్తున్న ఎమ్మెల్యే కాలేరు

kaleru venkatesh

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాలని, వారి కష్ట సుఖాలు తెలుసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునివ్వడంతో అంబర్ పేట్ నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కార్యరంగంలోకి దిగారు. బాగ్ అంబర్ పేట్ లో ఆయన నేడు విస్తృతంగా పర్యటించారు.

గల్లీ గల్లీలో తిరుగుతూ ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కలిగించారు.  సంబంధిత జిహెచ్ఎంసి, పోలీస్ సిబ్బంది తో కలిసి ఆయన కొద్ది సేపు పని చేశారు. ఈ సందర్భంగా ఆయన నిత్యావసర వస్తువుల గురించి వాకబు చేశారు.

 నిత్యావసర సరుకులను అధిక రేట్లు తో అమ్మితే  కఠినమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. ప్రతి నిమిషం మీ సమస్యల కోసం అంబర్ పేట్ లోనే ఉంటానని ఆయన ప్రజలకు వివరించి చెప్పారు.

Related posts

పెరిగిన ధరలు

Sub Editor 2

టిడిపి తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం: భత్యాల

Satyam NEWS

మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి

Satyam NEWS

Leave a Comment