దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లో హైదరాబాద్ లోని కాచిగూడ డివిజన్ లోని చెప్పల బజార్ బండ సూరి ఏర్పాటు చేసిన దుర్గామాత మండప నిర్వాహకుల ఆహ్వానం మేరకు మాజీ మంత్రి C .కృష్ణ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ దేవీ నవరాత్రి ఉత్సవాలలో తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్న మండప నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు కృష్ణ యాదవ్ యువసేన నాయకులు రాజేందర్ యాదవ్, భాస్కర్ యాదవ్, సోనూ భాయ్, మజార్, జగన్ యాదవ్, గణేష్ గుప్తా, మేడ్చల్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్ పేట