33.2 C
Hyderabad
May 4, 2024 02: 07 AM
Slider హైదరాబాద్

భక్తి శ్రద్ధలతో దేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి

#krishnayadav

దేవీ నవరాత్రి  ఉత్సవాలలో భాగంగా లో హైదరాబాద్ లోని కాచిగూడ డివిజన్ లోని చెప్పల బజార్  బండ సూరి ఏర్పాటు చేసిన దుర్గామాత మండప నిర్వాహకుల ఆహ్వానం మేరకు మాజీ మంత్రి C .కృష్ణ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ దేవీ నవరాత్రి ఉత్సవాలలో తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్న మండప నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు కృష్ణ యాదవ్ యువసేన నాయకులు రాజేందర్ యాదవ్, భాస్కర్ యాదవ్, సోనూ భాయ్, మజార్, జగన్ యాదవ్, గణేష్ గుప్తా, మేడ్చల్ రాజు,  తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్ పేట

Related posts

అంబర్ పేట్ లో అభివృద్ధి పనులకు శ్రీకారం

Bhavani

56 రోజుల పోరాటంతో సిద్ధించిన రాష్టం

Bhavani

రెడ్డి సేవా సమితి క్యాలెండర్ ఆవిష్కరణ

Bhavani

Leave a Comment