33.2 C
Hyderabad
May 4, 2024 02: 15 AM
Slider వరంగల్

సరైన భవనాలు లేని ములుగు ప్రభుత్వ స్కూళ్లు

seetakka

ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆశ్రమ జునియర్ కళాశాలలో, పాఠశాల లలో సరైన భవనాలు, తరగతి గదులు లేక బాలికలు ఇబ్బందులు పడుతున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఈ మేరకు ఆమె నేడు ట్రైబల్ వెల్ఫేయిర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ మహేష్ దాత్ ఎక్కా ను కలిసి వినతి పత్రం అందచేశారు. 

శిధిలావస్థలో ఉన్న  పాఠశాలల, కళాశాల లకు కొత్త భవనాలను నిర్మించాలని ఆమె  వినతి పత్రం లో కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు.  త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని ఆయన సీతక్క కు హామీ ఇచ్చారు.

Related posts

అల్పపీడనంతో చెన్నైని ముంచెత్తుతున్న వర్షాలు

Satyam NEWS

పోలీస్ కమిషనర్ ని కలిసిన నలుగురు ఏసీపీలు

Bhavani

వడివడిగా అడుగులు వేస్తున్న రైజింగ్ ఆర్టిస్ట్ జయశ్రీ రాచకొండ

Satyam NEWS

Leave a Comment