33.7 C
Hyderabad
April 29, 2024 01: 34 AM
Slider ఖమ్మం

పోలీస్ కమిషనర్ ని కలిసిన నలుగురు ఏసీపీలు

#Police Commissioner

ఖమ్మం టౌన్ ఏసీపీ గా ఎస్వీ హరికృష్ణ, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీగా పివి.గణేష్, సిటి క్రైమ్ రికార్డు బ్యూరో ఏసీపీగా ప్రసన్న కుమార్ , సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏసీపీగా కె.శంకరయ్యలు భాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుఛ్చం అందజేశారు.

Related posts

వనపర్తి జిల్లా పోలీసుల ప్రజావాణిలో 10 ఫిర్యాదులు

Satyam NEWS

గుడ్ వర్క్: పేదలకు నిత్యావసరాలు పంచిన సిపిఎం

Satyam NEWS

పోలీస్ అమరుల కుటుంబాలకు పట్టాలు పంపిణీ

Bhavani

Leave a Comment