38.7 C
Hyderabad
May 7, 2024 17: 57 PM
Slider నల్గొండ

ఎంప్లాయిమెంటు గ్యారెంటీ నిధులతో చెరువు

#MLA Sanampudi Saidireddy 1

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకీడు మండలం ముసివొడ్డు సింగారం గ్రామంలో  MGNREGS నిధులతో పనులు ప్రారంభమయ్యాయి. 15 లక్షలు రూపాయలతో నూతన చెరువు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MLA శానంపూడి సైదిరెడ్డి హాజరయ్యారు.

పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఎమ్మెల్యే గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

Related posts

కేవలం ధైర్యంతోనే కరోనా వైర‌స్‌ను ఎదుర్కోగ‌లం

Satyam NEWS

కళకళలాడిన అమరావతి నిస్తేజంగా ఉండడం బాధ కలిగిస్తోంది

Satyam NEWS

ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తల అసెంబ్లీ ముట్టడి

Satyam NEWS

Leave a Comment