40.2 C
Hyderabad
May 5, 2024 15: 52 PM
Slider ముఖ్యంశాలు

వ్యాపారవేత్త జ్యోతికి కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవి

#jyothi

హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త బోగ జ్యోతికి కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కు చెందిన యువ వ్యాపారవేత్త బోగ జ్యోతిని బొగ్గు మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ డైరెక్టర్‌గా నామినేట్ చేశారు. ఆమె పదవీకాలం ఐదు సంవత్సరాలు గా ఉంటుందని కేంద్ర హోమ్ ఆఫైర్స్ యూనియన్ సెక్రటరీ సంజయ్ మెహతా ఒక ప్రకటనలో తెలియజేశారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

బేతపూడిలో రైతులు రైతుకూలీలు నిరసన

Sub Editor

తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం కరోనా వైరస్ కన్నా ప్రమాదం

Satyam NEWS

బాబూ జగజ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా ఘన నివాళి

Satyam NEWS

Leave a Comment