హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త బోగ జ్యోతికి కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కు చెందిన యువ వ్యాపారవేత్త బోగ జ్యోతిని బొగ్గు మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ డైరెక్టర్గా నామినేట్ చేశారు. ఆమె పదవీకాలం ఐదు సంవత్సరాలు గా ఉంటుందని కేంద్ర హోమ్ ఆఫైర్స్ యూనియన్ సెక్రటరీ సంజయ్ మెహతా ఒక ప్రకటనలో తెలియజేశారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి