28.7 C
Hyderabad
April 28, 2024 09: 17 AM
Slider ఆంధ్రప్రదేశ్

బేతపూడిలో రైతులు రైతుకూలీలు నిరసన

Formers

మంగళగిరి మండలంలోని బేతపూడిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి మద్దతుగా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని గ్రామంలోని రైతులు రైతుకూలీలు చేస్తున్నానిసరన దీక్షలు ఆదివారానికి 355వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతులు రైతు కూలీలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో సాదరబోయిన నరసింహారావు, కర్నాటి వీరబాబు, కలవకోల్లు సాంబయ్య, కలవకోల్లు వరకృష్ణ, కలవకోల్లు ప్రసాదరావు, జగడం కొండలరావు, వాసా వెంకటేశ్వరరావు, వడకొప్పు సాంబయ్య, రాయపూడి యానదిరావు, గైరుబోయిన సాంబశివరావు, బేతపూడి యోహాను, గైరుబోయిన బసవయ్య, కర్నాటి కృష్ణ, శిరంసెట్టి దుర్గరావు, కోసూరి భీమయ్యా, రాణిమేకల రామారావు, బత్తుల వెంకటేశ్వరరావు, JAC సభ్యులు బుర్రి సత్యనారాయణ, బేతపూడి శేషగిరిరావు, గుండాల వీర రాఘవులు, యర్రగుంట్ల భాగ్యరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

విమానాన్ని ఆపిన ఎయిర్ ఇండియా పెంపుడు ఎలుక

Satyam NEWS

కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రవీణ్ ప్రకాష్ కు అనుమతి నిరాకరణ

Satyam NEWS

వరంగల్ నగరంలో పారిశుధ్య నిర్వహణ పటిష్టంగా జరగాలి

Satyam NEWS

Leave a Comment