మంగళగిరి మండలంలోని బేతపూడిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి మద్దతుగా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని గ్రామంలోని రైతులు రైతుకూలీలు చేస్తున్నానిసరన దీక్షలు ఆదివారానికి 355వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతులు రైతు కూలీలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో సాదరబోయిన నరసింహారావు, కర్నాటి వీరబాబు, కలవకోల్లు సాంబయ్య, కలవకోల్లు వరకృష్ణ, కలవకోల్లు ప్రసాదరావు, జగడం కొండలరావు, వాసా వెంకటేశ్వరరావు, వడకొప్పు సాంబయ్య, రాయపూడి యానదిరావు, గైరుబోయిన సాంబశివరావు, బేతపూడి యోహాను, గైరుబోయిన బసవయ్య, కర్నాటి కృష్ణ, శిరంసెట్టి దుర్గరావు, కోసూరి భీమయ్యా, రాణిమేకల రామారావు, బత్తుల వెంకటేశ్వరరావు, JAC సభ్యులు బుర్రి సత్యనారాయణ, బేతపూడి శేషగిరిరావు, గుండాల వీర రాఘవులు, యర్రగుంట్ల భాగ్యరావు తదితరులు పాల్గొన్నారు.