26.7 C
Hyderabad
May 15, 2024 09: 16 AM
Slider హైదరాబాద్

దాసోజు శ్రవణ్ తో డాక్టర్ కేతూరి భేటీ

#dasojushravan

ఏఐసీసీ జాతీయ OBC కోఆర్డినేటర్ డాక్టర్ కేతూరి వెంకటేష్ తమిళనాడు ఇంచార్జ్ గా నియామకం అయ్యారు. ఈ సందర్బంగా ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆయనను అభినందించారు. బంజారాహిల్స్ ఆఫీస్ లో వీరిద్దరి భేటీ జరిగింది.

ఈ సందర్బంగా వెంకటేష్ కు శుభాకాంక్షలు తెలుపుతూ దాసోజు శ్రవణ్ ఆయనను శాలువతో ఘనంగా సత్కారo చేశారు. ఈ సందర్బంగా దాసోజ్ శ్రవణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, ఓబీసీల రాజ్యాధికారం లక్ష్యంగా పని చేయాలని కోరారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలనీ పిలుపునిచ్చారు.

Related posts

వైసీపీ పాలనలో చార్జీల మోత

Bhavani

సినీ నటుడు మోహన్‌బాబు ఇంటి వద్ద కలకలం

Satyam NEWS

ఘనంగా “దేవరకొండలో విజయ్ ప్రేమ కథ” ప్రీ రిలీజ్ కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment