32.2 C
Hyderabad
May 16, 2024 11: 53 AM
Slider జాతీయం

ఎలెక్ర్టిక్ షాక్:బస్సు కి విద్యుత్ షాక్ 6 గురి మృతి

odisha bus electrocuted

ఒడిశాలో ప్రయాణిస్తున్నబస్సుకు విద్యుత్ తీగలు తగలడంతో ఘోర ప్రమాదం సంభవించింది. రాష్ట్రము లో ని గంజాం జిల్లాలోని బొలంత్ర లిమిట్స్ లో మంద్ రాజ్ పూర్ మార్గంలో బస్సు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సుకు 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. ముప్పై మందికి గాయాలు అయ్యాయి.

ఈ ఘటనలో గాయపడ్డవారిని బరంపురంలోని ఎంకేసీజీ మెడికల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు గంజాం ఎస్పీ పినాక్ మిశ్రా తెలిపారు.

Related posts

హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ 2023 జెర్సీ విడుదల

Satyam NEWS

మ‌ట్టి గ‌ణ‌ప‌తి విగ్ర‌హాలను పంపిణి చేసిన ఎన్.వై.కే…!

Satyam NEWS

తాగి డ్రైవ్ చేసిన 10 మందిని అదుపులోకి..!

Satyam NEWS

Leave a Comment