25.7 C
Hyderabad
January 15, 2025 19: 17 PM
Slider జాతీయం

ఎలెక్ర్టిక్ షాక్:బస్సు కి విద్యుత్ షాక్ 6 గురి మృతి

odisha bus electrocuted

ఒడిశాలో ప్రయాణిస్తున్నబస్సుకు విద్యుత్ తీగలు తగలడంతో ఘోర ప్రమాదం సంభవించింది. రాష్ట్రము లో ని గంజాం జిల్లాలోని బొలంత్ర లిమిట్స్ లో మంద్ రాజ్ పూర్ మార్గంలో బస్సు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సుకు 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. ముప్పై మందికి గాయాలు అయ్యాయి.

ఈ ఘటనలో గాయపడ్డవారిని బరంపురంలోని ఎంకేసీజీ మెడికల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు గంజాం ఎస్పీ పినాక్ మిశ్రా తెలిపారు.

Related posts

వైకాపా రాక్షస పాలన అంతం చేసేందుకు మేం రెడీ

Satyam NEWS

ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందచేయబోతున్న చంద్రబాబు

Satyam NEWS

మాడ్ నెస్ : ఇద్దరు కూతుళ్లను బావిలో తోసేసిన తండ్రి

Satyam NEWS

Leave a Comment