ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ నవనీత రావు కన్నుమూశారు. 1985-91 మధ్య ఓయూ వైస్ ఛాన్స్లర్గా నవనీతరావు పని చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్గా కూడా సేవలందించారు నవనీత రావు. డాక్టర్ నవీనత రావు మృతిపట్ల ఓయూ ప్రొఫెసర్లు, విద్యార్థులు నివాళులర్పించారు.
previous post