30.7 C
Hyderabad
May 5, 2024 05: 25 AM
Slider ముఖ్యంశాలు

మాజీ మంత్రి జానారెడ్డి ని కలిసిన పొంగులేటి

#minister Jana Reddy

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్, పార్టీ ఎన్నికల కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్ బంజారా హిల్స్ లోని వారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసారు.

ప్రజా వ్యతిరేక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి అవలంభిచాల్సిన విధివిధానాలు ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చినట్లు పొంగులేటి తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుల సలహాలు, సూచనలతో పార్టీ అభివృద్ధికి తనవంతు సేవలను అందిస్తానని పేర్కొన్నారు.

Related posts

ఇసుక రీచ్ లు ఉన్న గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తా

Satyam NEWS

 ప్రతి ఒక్కరూ  క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి

Murali Krishna

రిక్వెస్టు: నా పుట్టిన రోజు సంబరాలు జరపవద్దు

Satyam NEWS

Leave a Comment